అన్నమయ్య: సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. రాయచోటిలో నిర్వహించిన "ఒక నియోజకవర్గం–ఒక మండలం–నాలుగు సందర్శనలు" కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అధికారాల వికేంద్రీకరణపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
వార్తలు
ప్రజా సమస్యలపై కలెక్టర్ సమీక్ష
Advertisement
Advertisement
Advertisement


