దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన రాజ్యసభ ఎన్నికల్లో 24 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో NDA నుంచి 19 మంది అభ్యర్థులు, కాంగ్రెస్ నుంచి ఐదుగురు సభ్యులు ఉన్నారు. ఎన్నికైన వారిలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ఆ పార్టీ మీడియా సెల్ హెడ్ పవన్ ఖేరా, బీజేపీ నాయకులు సతీశ్, తరుణ్ చుగ్, ఏపీలో టీడీపీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకరు తదితరులు ఉన్నారు.
వార్తలు
24 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం
Advertisement
Advertisement
Advertisement


