హైదరాబాద్: 28°C
వార్తలు

భక్తులకు IRCTC గుడ్ న్యూస్

Advertisement

భక్తుల కోసం IRCTC 'దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం' ప్యాకేజీ తెచ్చింది. భారత్ గౌరవ్ రైలు ద్వారా జూలై 20న సికింద్రాబాద్ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. 9 రోజుల పాటు సాగే ఈ టూర్‌లో అరుణాచలం, చిదంబరం, తిరుచ్చి, తంజావూరు, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి లాంటి ప్రముఖ క్షేత్రాలను దర్శించుకోవచ్చు. స్లీపర్ క్లాస్ ధర రూ.15,600 కాగా, ఇందులో ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు ఉన్నాయి.

Advertisement

Advertisement