పంజాబ్ కాంగ్రెస్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఏఐసీసీ పరిశీలకుల కమిటీలో కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్, మీనాక్షి నటరాజన్, భజన్లాల్ జాదవ్ను సభ్యులుగా నియమించింది. వీరంతా రాష్ట్రంలో పార్టీ బలోపేతంతో పాటు కాంగ్రెస్ను తిరిగి అధికారంలోకి తెచ్చే విధంగా కృషి చేయనున్నారు.
వార్తలు
పంజాబ్ కాంగ్రెస్లో కీలక పరిణామం
Advertisement
Advertisement
Advertisement


