హైదరాబాద్: 28°C
వార్తలు

4000 ఈవీఎంలు దగ్ధం.. మంత్రి స్పందన

Advertisement

బెంగాల్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై మంత్రి కౌశిక్ స్పందించారు. ఈ ప్రమాదంలో కాలిపోయిన ఈవీఎంలను ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో ఉపయోగించినట్లు చెప్పారు. ఈ ఘటనలో ఏదైనా కుట్ర కోణం జరిగిందా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. తొలుత రెండో, మూడో అంతస్తుల్లో మంటలు వ్యాపించి.. మధ్యలో ప్రభావం చూపకుండా 9, 10 అంతస్తులకు ఎలా వ్యాపించాయనే దానిపై విచారిస్తామని తెలిపారు.

Advertisement

Advertisement