KRNL: ఆదోని మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్, కర్నూలు జాయింట్ కలెక్టర్ పట్టణ సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు పెండింగ్ ట్యాక్స్లు, ఎంకరోచ్మెంట్లు, కొళాయి కనెక్షన్ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. పేద ప్రజలపై భారం తగ్గేలా వాయిదాల పద్ధతిలో పన్నులు వసూలు చేయాలని కోరగా అధికారులు సానుకూలంగా స్పందించారు.
వార్తలు
మున్సిపల్ సమస్యలపై జాయింట్ కలెక్టర్ సమీక్ష
Advertisement
Advertisement
Advertisement


