KDP: బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ ఆది శ్రీకాంత్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరచడంతో పాటు రోగులకు నాణ్యమైన చికిత్స అందించేందుకు కృషి చేస్తానని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
వార్తలు
ఆసుపత్రి సూపరింటెండెంట్గా ఆది శ్రీకాంత్
Advertisement
Advertisement
Advertisement


