VSP: దేశ ప్రగతిలో కళాకారులు, క్రీడాకారులు అత్యున్నత స్థానం పొందారని, వారంతా సమాజ అభివృద్ధికి దోహదపడే ప్రగతి సాధకులని సింహచలం సత్తెమ్మ తల్లి- మరిడిమాంబ ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. అమ్మవారవి పండుగల సందర్భంగా ప్రతి ఏడాది గ్రామ యువతకు క్రీడా పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేయడం అభినందనీయమన్నారు.
వార్తలు
పైడితల్లి పండుగలో కళా–క్రీడా వైభవం
Advertisement
Advertisement
Advertisement


