ADB: త్రైమాసిక తనిఖీల్లో భాగంగా నిన్న శాంతినగర్లోని ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్. ఎస్. చిత్ర, ఎన్నికల అబ్జర్వర్ నలంద్ ప్రియ మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈవీఎంల భద్రత, భద్రతా ఏర్పాట్లను వారు నిశితంగా పరిశీలించారు.
వార్తలు
ఈవీఎం గోదామును పరిశీలించిన కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


