హైదరాబాద్: 28°C
వార్తలు

ALERT: మూడు రోజుల పాటు వర్షాలు

Advertisement

రాబోయే నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు TG, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరిస్తాయని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతం, UP ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ద్రోణుల ప్రభావంతో గురువారం నుంచి మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Advertisement

Advertisement