SRPT: హుజూర్నగర్ ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీలో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తు గడువును జూన్ 30 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ ఎన్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8247505920, 8499084414, 9160284139, 8247443682 నంబర్లను సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.
వార్తలు
హుజూర్నగర్ ఐటీఐ ప్రవేశ గడువు పెంపు


