NDL: డోన్ పట్టణంలో ఈరోజు TDP పార్టీ ఆఫీసులో SIR కార్యక్రమంపై బూత్ ఇంఛార్జిలు, క్లస్టర్ యూనిట్ ఇంఛార్జ్లకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రతి పౌరుడికి అత్యంత విలువైన హక్కు అని, ప్రజల రాష్ట్ర భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేసే శక్తి ఓటుకు ఉందన్నారు.
వార్తలు
SIR కార్యక్రమంపై బూత్ ఇంఛార్జ్లకు అవగాహన


