ఢిల్లీలోని గూగుల్కు చెందిన థర్డ్ పార్టీ డేటా సెంటర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో నెట్వర్క్ పరికరాల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఫలితంగా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నైలో క్లౌడ్ సేవలకు అంతరాయం కలిగింది. పరిష్కార చర్యల్లో భాగంగా ఈ డేటా సెంటర్ నుంచి ట్రాఫిక్ను వేరే మార్గాలకు మళ్లించినట్లు గూగుల్ తెలిపింది.
వార్తలు
భారత్లో గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం


