ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు 'ఇండియా జన్బంధన్' కూటమి కీలక సమావేశం నిర్వహించనుంది. దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు కూటమిని మరింత బలోపేతం చేయడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. కూటమిలోని మొత్తం 23 పార్టీలు ఈ సమావేశంలో భాగస్వామ్యం కానున్నాయి.
వార్తలు
నేడు 23 పార్టీలతో ఇండీ కూటమి సమావేశం


