హైదరాబాద్: 28°C
వార్తలు

బుక్, జెండా పట్టుకురావాలి: సీజేపీ ఫౌండర్

కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో విమానం దిగినట్లు ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. జంతర్ మంతర్ వద్ద కలిసేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. బుక్‌తో పాటు జాతీయ జెండాను పట్టుకుని రావాలని త‌న ట్వీట్‌లో తెలిపారు. జంతర్ మంతర్‌కు వచ్చే దారిలో పోలీసులకు పువ్వులు ఇచ్చి తమ శాంతిని తెలియజేయాలన్నారు.