KRNL: రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా ఈ నెల 8న కర్నూలుకు రానున్నారు. హైదరాబాద్లో నుంచి బయల్దేరి కర్నూలులోని ప్రభుత్వ అతిథిగృహానికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి జొన్నగిరి పరిధిలో బంగారాన్ని వెలికితీసే ప్రదేశాన్ని పరిశీలించనున్నారు. అనంతరం ఓర్వకల్లు ఎయిర్ఫోర్ట్కు చేరుకుని తిరిగి విజయవాడకు వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు.
వార్తలు
8న రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాక


