యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన పార్టీ కీలక సమావేశంలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్కు చేదు అనుభవం ఎదురైంది. సమావేశం ప్రారంభమయ్యాక ఆయనే ముందే ఇద్దరు సీనియన్ ఎస్పీ నేతలు ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన అఖిలేష్.. ఏటా, కాస్గంజ్ జిల్లాల పార్టీ జిల్లా కార్యవర్గాలను రద్దు చేశారు. అలాగే అనుబంధ విభాగాలను కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
వార్తలు
అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు


