హైదరాబాద్: 28°C
వార్తలు

రూ.8 వేలకే టెట్ ప్రశ్నపత్రం లీక్

మహారాష్ట్ర టెట్‌ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై పోలీసుల ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఆగ్రాలోని ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు కేవలం రూ.8 వేలకు కక్కుర్తి పడి టెట్ ప్రశ్నపత్రాన్ని లీక్ చేశారు. బూట్ల అడుగు భాగంలో దాచి పేపర్‌ను బయటకు స్మగ్లింగ్‌ చేసినట్లు దర్యాప్తు అధికారులు ఛార్జ్‌షీట్‌లో వెల్లడించారు.