ఈసీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్లో జరగనున్న ఉప ఎన్నికల్లో టీఎంసీ గ్రూప్లు.. ఆ పార్టీ పేరు, ఎన్నికల గుర్తును వాడకుండా ఈసీ ఇచ్చిన ఆదేశాలపై మండిపడ్డారు. ప్రజా తీర్పును రక్షించడమే ఎన్నికల సంఘం బాధ్యత అని.. కానీ దానికి వ్యతిరేకంగా ప్రజల తీర్పును తారుమారు చేసే శక్తులకు సహకరిస్తోందని ధ్వజమెత్తారు.
వార్తలు
ఈసీపై రాహుల్ తీవ్ర విమర్శలు


