తమిళనాడు CM విజయ్ సర్కార్ మరో వివాదంలో చిక్కుకుంది. సేలంలో 25 కొత్త ప్రభుత్వ టౌన్ బస్సులను TVK పార్టీ జెండాలో ఉండే పసుపు, ఎరుపు రంగుల్లో సిద్ధం చేయడం రాజకీయ చర్చకు దారితీసింది. జాన్సన్పేట్ ప్రాంతం నుంచి ఈ కొత్త బస్సుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ప్రభుత్వ బస్సులకు పార్టీ జెండాను పోలిన రంగులు వేయడంపై SMలో తీవ్ర చర్చ జరుగుతోంది.
వార్తలు
మరో వివాదంలో విజయ్ సర్కార్


