UP కాన్పూర్లో ఇంటి నిండా CCTVల నిఘాతో ఆంక్షలు పెడుతున్న మామను కోడలు పనిమనిషితో హత్య చేయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు కీలక విషయాలు తెలిపారు. వ్యాపారి వినీత్ మనోచా(60) హత్య కేసులో ఆయన కోడలు శాలుతో పాటు కొడుకు సుబ్రత్కు కూడా సంబంధం ఉందన్నారు. నిందితుడు తన కొత్త సిమ్కార్డుతో సుబ్రత్కు ఆరుసార్లు ఫోన్ చేసినట్లు విచారణలో తేలిందన్నారు.
వార్తలు
మామ హత్య కేసులో కోడలు.. మరో ట్విస్ట్!


