PLD: గుంటూరులో జరిగిన జిల్లా స్థాయి స్కేటింగ్ ఛాంపియన్షిప్–2026లో కె-రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు రెండు స్వర్ణాలు, రెండు రజత పతకాలు సాధించారు. కాకర్ల మోక్ష రామ్ చరణ్, ఎ. నిఖిలేష్ స్వర్ణాలు, ఎస్. కార్తికేయ రెడ్డి, టి. గౌరీ ప్రణయ్ రజతాలు గెలుచుకున్నారు. విజేతలను పాఠశాల నిర్వాహకులు ఉపాధ్యాయులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
స్కేటింగ్లో కె-రిడ్జ్ విద్యార్థుల ప్రతిభ


