హైదరాబాద్: 28°C
వార్తలు

ఫాంహౌస్‌లో నిరసన తెలపాలి: ఆదిశ్రీనివాస్

TG: అసెంబ్లీలో నిరసనలు చేయకుండా ఫాంహౌస్‌లో నిరసన తెలపాలని ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్ అన్నారు. సభా సమయాన్ని వృథా చేయొద్దని సూచించారు. అసెంబ్లీ వద్ద కేటీఆర్ బృందమే పోలీసులపై దాడి చేసిందని ఆరోపించారు. అసెంబ్లీకి చొక్కా విప్పి రావడం ఏమైనా సంప్రదాయమా అని ప్రశ్నించారు.