NRPT: కుష్మహద్పల్లి డబ్ల్యూటీపీ స్విచ్యార్డులో మరమ్మతుల కారణంగా ఆదివారం మధ్యాహ్నం వరకు పంపింగ్ నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మద్దూర్, కోస్గి, గుండుమల్, కొత్తపల్లి మండలాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. అసౌకర్యానికి సహకరించాలని అధికారులు కోరారు.
తెలంగాణ
మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం


