KMR: గాంధారి MPPS(G) ప్రధానోపాధ్యాయురాలు భవాని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2026కు ఎంపికయ్యారు. SEP 5న ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా అవార్డు అందుకోనున్నారు. వినూత్న కృత్యాధార బోధనతో విద్యార్థులకు బోధిస్తున్నారు. ప్రవేశాల పెంపుపై ఆమె కృషి NCERT ‘ట్రయల్ బ్లేజర్స్’ పుస్తకంలో చోటుచేసుకుంది.
తెలంగాణ
టీచర్కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు


