KMM: చింతకాని మండలం నాగులవంచ సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ పనుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. కావున వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని వారు కోరారు.
వార్తలు
విద్యుత్ సరఫరాకు అంతరాయం


