గుంటూరులో బాలిక కిడ్నాప్ కేసు పోలీసులకు సవాల్గా మారింది. 15ఏళ్ల బాలిక ఇన్స్టాలో పరిచమైన యువకుడు ఆమెను తీసుకెళ్లాడు. 3 నెలలుగా స్థావరాలు మారుస్తూ తిరుగుతున్నారు. బాలిక అచూకి కనిపెట్టడంతో విఫలమైందుకు హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడంతో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సిట్ను ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి బాలిక అదృశ్య కేసును కిడ్నాప్ కేసుగా మార్చి విచారించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇన్స్టా పరిచయం.. పెద్ద వల!


