SKLM: అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయానికి ప్రభుత్వం 12 మంది సభ్యులతో నూతన పాలకమండలిని నియమించింది. ఈ నెల 5న వారు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి. ప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం నియమించిన కొత్త పాలకమండలి ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై దృష్టి సారించనుందని, ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపు అరసవల్లి ఆలయానికి నూతన పాలకమండలి


