PLD: బెయిల్పై విడుదలైన సింగారెడ్డి కోటిరెడ్డిని మాజీ మంత్రి విడదల రజినిని గురువారం చిలకలూరిపేటలోని ఆమె నివాసంలో కలిశారు. అక్రమ కేసులు, రాజకీయ వేధింపులకు పార్టీ శ్రేణులు భయపడాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. పార్టీ బలోపేతానికి ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
అక్రమ కేసులకు భయపడొద్దు: రజిని


