హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టిటిడి : స్మార్ట్ లగేజ్ ట్రాకింగ్ విధానం అమలు...

TPT: భక్తుల లగేజీని వేగంగా, సురక్షితంగా అందించేందుకు టీటీడీ BLE 5.1 సాంకేతికతతో స్మార్ట్‌ లగేజ్‌ మేనేజ్‌మెంట్‌ విధానాన్ని తీసుకురానుంది. అలిపిరి వద్ద బ్యాగులకు ప్రత్యేక ట్యాగ్‌లు కేటాయించి రియల్‌టైమ్‌ ట్రాకింగ్‌ చేయనున్నారు. యాప్‌, కియోస్క్‌ ద్వారా లగేజీని తీసుకునే సదుపాయం కల్పించనున్నారు.