TPT: తిరుమల ఆలయ పరిసరాల భద్రత, పవిత్రతను కాపాడేందుకు టీటీడీ భద్రతా సిబ్బంది తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా వినియోగించే అవకాశం ఉన్న 261 డ్రోన్లు, 105 మెటా స్మార్ట్ గ్లాసెస్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆలయ పరిసరాల్లో అనుమతి లేకుండా డ్రోన్లు, రికార్డింగ్ పరికరాలు వినియోగించవద్దని టీటీడీ సూచించింది.
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో డ్రోన్లు, స్మార్ట్ గ్లాసెస్ స్వాధీనం


