హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలి'

కోనసీమ: అక్టోబర్ 12న కాకినాడ JNTUలో జరగనున్న విశాఖపట్నం CJJ Summit-2026లో పాల్గొని MSMEల ఏర్పాటును ప్రోత్సహించేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమల కేంద్రం, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, ఉద్యాన శాఖల అధికారులతో MSMEల ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు.