హైదరాబాద్: 28°C
వార్తలు

రామ మందిర ట్రస్ట్‌ తొలి సీఈవోపై రేపే నిర్ణయం

రామ మందిర ట్రస్ట్‌ తొలి సీఈవో ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఈ పదవికి నలుగురి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ట్రస్ట్‌ సమావేశంలో సెప్టెంబర్‌ 2న తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆలయ నిర్వహణ, పరిపాలనను సమర్థంగా నడిపించే వ్యక్తిని సీఈవోగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.