బీహార్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నేపాల్ వరదలో కొట్టుకు వచ్చిన చేపలను తినొద్దని రాష్ట్ర ప్రజలకు సూచించింది. ఈ వరదల్లో కొట్టుకు వచ్చిన చేపలను తిని పలువురు అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం వరదల్లో వచ్చిన చేపలను మత్స్యకారులు పట్టవద్దని, అలాగే ఇప్పటికే పట్టిన చేపలను తినొద్దని ప్రజలకు వెల్లడించింది. అలాగే కొత్త రకం చేపలకు దూరంగా ఉండాలని తెలిపింది.
వార్తలు
బీహార్ ప్రభుత్వం కీలక ప్రకటన


