VKB: పరిగి, బొంరాస్పేట్ మండలాల PRTU-TS శాఖల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ‘చలో హైదరాబాద్’ ధర్నాలో పాల్గొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ మేరకు CPSను రద్దు చేసి OPSను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ డీఏలు, పీఆర్సీ అమలు చేయాలని కోరారు.
తెలంగాణ
చలో హైదరాబాద్.. భారీగా తరలివచ్చిన టీచర్లు


