WNP: మంత్రి వాకిటి శ్రీహరి ప్రోత్సాహంతో ఆత్మకూరు మున్సిపాలిటీలో రూ. 7 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపడుతున్నట్లు చైర్పర్సన్ జి. నాగమణి రాజేష్ తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించి ధర్నా చేయడం అనాలోచిత నిర్ణయమని విమర్శించారు. అన్ని వార్డుల సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
తెలంగాణ
'ఆత్మకూరులో రూ.7 కోట్లతో అభివృద్ధి పనులు'


