హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘అబద్ధాలు–వాస్తవాలు’ పేరిట ఎగ్జిబిషన్‌

HYD: గాంధీ భవన్‌లో మత్స్య సహకార సంస్థ ఛైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ ఆధ్వర్యంలో ‘అబద్ధాలు–వాస్తవాలు’ ఫొటో ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. బీఆర్ఎస్‌ పదేళ్ల పాలనలో హామీల అమలుపై విమర్శలను ఫొటోలు, పోస్టర్లతో వివరించారు. కాంగ్రెస్‌ సంక్షేమ పథకాలైన ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్‌, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను ప్రదర్శించారు.