BDK: మణుగూరు తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గ స్థాయి వివిధ శాఖల అధికారులతో ఐటీడీఏ పీవో రాహుల్ సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
తెలంగాణ
అభివృద్ధి కార్యక్రమాలపై పీవో సమావేశం


