హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే పర్యటన వివరాలు ఇవే..!

NTR: మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ మంగళవారం కొండపల్లి మున్సిపాలిటీలో రూ. 2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణాలు పూర్తి చేశారు. పుట్టలమ్మ గట్టు వద్ద అంగన్‌వాడీ పాఠశాల, పైప్‌లైన్, శాంతినగర్‌లో సిమెంట్ రోడ్డు, ఆర్.సీ.ఎం కాలనీలో పక్కా డ్రైన్లు, వాటర్ పైప్‌లైన్, ఈలప్రోలు రోడ్డులోని ప్రభుత్వ కాలనీలో వాటర్ పైప్‌లైన్లను ఇవాళ ప్రారంభించనున్నారు.