భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే అత్యాధునిక 'జావెలిన్' క్షిపణులు ఇకపై భారత్లోనే తయారు కానున్నాయి. ఇందుకోసం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, జావెలిన్ జాయింట్ వెంచర్ మధ్య ఓ కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. కాగా, ఈ క్షిపణుల కొనుగోలు కోసం భారత్-అమెరికా మధ్య ఇటీవలే అధికారిక ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే.
వార్తలు
భారత్లోనే జావెలిన్ క్షిపణుల తయారీ


