కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్ వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ(SCO) సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్తో PM మోదీ సమావేశమయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి వెంటనే ముగింపు పలకాలని, శాంతియుత పరిష్కారానికి భారత్ మద్దతు ఇస్తుందని మోదీ పేర్కొన్నారు. యుద్ధం జరిగే ప్రతి రోజూ మానవాళిని వెనక్కి నెడుతుందన్నారు. మరోవైపు ఇరు దేశాల సంబంధాలు బలపడుతున్నాయని పుతిన్ వెల్లడించారు.
వార్తలు
పుతిన్తో ప్రధాని మోదీ భేటీ


