SDPT: సిద్దిపేట రైతులు, భూ యజమానుల సమస్యలు పరిష్కరించాలని, 22-ఏ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో RDO కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. బీజేపీ నేత రాంచందర్రావు, ఎంపీలు రఘునందన్రావు, అర్వింద్, జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ పాల్గొన్నారు. బాధితుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని నేతలు స్పష్టం చేశారు.
తెలంగాణ
22-ఏ జీవో రద్దు చేయాలని బీజేపీ డిమాండ్


