అమెరికాలో కాలిఫోర్నియాలో కేరళకు చెందిన ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. అదే అపార్ట్మెంటులో ఉంటున్న స్నేహితురాలే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతులు త్రిస్సూర్ సమీపంలోని ముడిక్కోడ్కు చెందిన అంజన, తిరువనంతపురం కేశవదాసపురానికి చెందిన యాన్ మేరీ మాథ్యూగా గుర్తించారు. ఇప్పటికే నిందితురాలు అనిల అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు.
వార్తలు
అమెరికాలో ఇద్దరు కేరళ మహిళల హత్య


