హైదరాబాద్: 28°C
వార్తలు

లంచగొండి అధికారికి ఎక్స్‌పైరీ బిస్కెట్లు తినిపించారు..!

మహారాష్ట్రలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. దుకాణంలో కొనుగోలు చేసిన ఎక్స్‌పైరీ బిస్కెట్లు తిని రెండేళ్ల చిన్నారి అనారోగ్యం పాలైంది. లంచం తీసుకొని ఎక్స్‌పైరీ బిస్కెట్ల అమ్మకాలకు అనుమతిచ్చిన ఎఫ్‌డీఏ అధికారి తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా ఆ అధికారికి అవే ఎక్స్‌పైరీ బిస్కెట్లు తినిపించి తమ నిరసన తెలిపారు.