ఛత్తీస్గఢ్ బిలాస్పూర్-కట్ని రైల్వే లైన్లోని భన్వార్ టంక్ టన్నెల్లో చిరుత కనిపించటం కలకలం రేపింది. అదే సమయంలో ఆ టెన్నెల్లోకి రైలు ప్రవేశించడంతో ట్రాక్పై చిరుతను గమనించిన పైలట్ వెంటనే రైలును ఆపాడు. అనంతరం ట్రాక్పై చిరుత వెళ్తుండగా.. దాని వెనకాలే రైలును నెమ్మదిగా పైలట్ నడిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వార్తలు
పట్టాలపై చిరుత.. పైలట్ ఏం చేశాడంటే?


