హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలికపై అత్యాచారం.. వ్యక్తిపై కేసు నమోదు

PLD: నకరికల్లు మండలంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మెకానిక్‌పై పోలీసులకు ఫిర్యాదు అందింది. నకరికల్లులో బైక్‌ మెకానిక్‌గా పనిచేస్తున్న ఉస్మాన్‌పై తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోక్సో చట్టం కింద దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పరారీలో ఉండటంతో అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.