వరద బీభత్సంతో అతలాకుతలమైన నేపాల్కు భారత్ ఆపన్నహస్తం అందించింది. సహాయక చర్యల్లో పాల్గొనడానికి NDRF, భారత వైమానిక బృందాలు నేపాల్ బయలుదేరాయి. అలాగే, సహాయక సామగ్రి, రెస్క్యూ పరికరాలు, పెద్ద ఎత్తున టెంట్లు, దుప్పట్లను తీసుకుని IAF సి-17 విమానం నేపాల్కు బయలుదేరింది. కాగా, ఈ వరదల్లో దాదాపు 105 మంది భారతీయ పౌరులు గల్లంతయ్యారు.
వార్తలు
నేపాల్కు భారత్ తక్షణ సహాయం


