ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ చర్చలు జరపాలని భారత్ను సంప్రదించినా దాడులు చేసినట్లు మాజీ సీడీఎస్ జనరల్ అనిన్ చౌహన్ వెల్లడించారు. ఆ సమయంలో పాక్ ఉదయం 10 గంటలకు చర్చల కోసం ఫోన్ చేసిందని చెప్పారు. అప్పుడు సర్గోదాపై దాడి చేయాలా? వద్దా? అని భారత వైమానిక దళం తనను అడిగిందని.. తాను 'గో ఎహెడ్' అని అనుమతి ఇచ్చినట్లు స్పష్టం చేశారు.
వార్తలు
పాక్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్


