ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, TG పెద్దపల్లి జిల్లా రామగుండంలో NIA సోదాలు నిర్వహించింది. గుజరాత్ సైబర్ టెర్రరిజం కేసులో ఈ సోదాలు చేపట్టి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ వేళ 54 కేంద్రప్రభుత్వ వెబ్ సైట్లపై నిందితులు దాడికి యత్నించినట్లు తెలిపారు. వారి నుంచి ల్యాప్ టాప్లు, ఫోన్లు, పెన్ డ్రైవ్లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
వార్తలు
రామగుండంలో NIA సోదాలు


