NTR: విస్సన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జననాలు, మరణాల నమోదు సవరణ చట్టం-2026పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఆర్డీవో ఏ.కుమార్, తహసీల్దార్, ఎంపీడీవో పాల్గొన్నారు. నూతన నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ.. దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని డిజిటల్ అసిస్టెంట్లు, మీ సేవా ఆపరేటర్లకు సూచించారు. ప్రజలకు పారదర్శకంగా, ఖచ్చితమైన సేవలు అందించాలన్నారు.
వార్తలు
సవరణ చట్టంపై అవగాహన కార్యక్రమం


